calender_icon.png 21 September, 2025 | 3:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్కూళ్లకు దసరా సెలవులు మొదలు

21-09-2025 12:54:05 AM

 కాలేజీలకు 28 నుంచి

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలకు సర్కార్ దసరా సెలువులు ఇచ్చింది. 2025-26 అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈనెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు దసరా సెలవులు ప్రకటిం చారు. దీంతో శనివారం ఆయా పాఠశాలలు తమ విద్యార్థులకు దసరా సెలవులు ఇచ్చాయి. జూనియర్ కాలేజీలకు 28 నుంచి అక్టోబర్ 5 వరకు సెలవులివ్వనున్నారు.