15 June, 2026 | 10:37 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ఖేడ్ ఆర్టీసీ డిపోను సందర్శించిన ఈడీ కుష్రోశా ఖాన్

23-01-2026 12:00 AM

నారాయణఖేడ్, జనవరి 22: నారాయణ ఖేడ్ ఆర్టీసి డిపోను హైదరాబాద్ జోన్ ఈడి కుష్రో షా ఖాన్ గురువారం సందర్శించారు. ఆయనకు స్థానిక డీఎం సుబ్రహ్మణ్యం స్వాగ తం పలికారు. అనంతరం డిపోలో బస్సులు, నిర్వహణ, సిబ్బంది పనితీరుపై ఆయన తనిఖీ చేశారు. ప్రతిరోజు బస్సుల ఇంజన్ కండిషన్ వాటి పరిస్థితులను చెక్ చేసి రూ ట్లకు పంపాలన్నారు. ప్రయాణికులకు సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చాలన్నారు. ఆ యన వెంట ఆరెం విజయభాస్కర్, డీఆరెం మూర్తి, డిపో అధికారులు ఈఏంటీ నర్సిం లు, ఎస్టీఐ నందులాల్ మరియు సూపర్వైజర్లు, డిపో సిబ్బంది పాల్గొన్నారు.