14 July, 2026 | 6:41 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

తిరుమలనగర్ కాలనీ నూతన కార్యవర్గం ఎన్నిక

27-01-2026 12:37 AM

కుషాయిగూడ, జనవరి 26 (విజయ క్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం హెచ్.బి కాల నీ డివిజన్ తిరుమలనగర్ కాలనీ సంక్షేమ సం ఘం సోమవారం సర్వసభ్య సమావేశం నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి కాలనీలోని 120 మంది సభ్యులు హాజరై రాబోయే రెండే ళ్ల కాలానికి (2026- నూతన కార్యవ ర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. న్యాయ సలహాదారులు శ్రీనివాస్, చంద్రశేఖర్, కిషోర్ పర్యవేక్షణలో ప్రకటించిన నూతన కమిటీ అధ్యక్షుడు పి. మల్లేష్ గౌడ్,

ఉపాధ్యక్షులు బి.డి. దాస్, కరుణాకర్, ప్రధాన కార్యదర్శి అమరేంద్రబాబు,  కోశాధికారి సుజాత, సం యుక్త కార్యదర్శులు శివ ప్రసాద్, కృష్ణ మోహన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి. శేఖర్, జి. వెంకటేష్,  కాలనీ సలహాదారులుగా ముత్యం వెంకన్న గౌడ్, డి.ఎల్. ప్రసాద్, ఎం. శ్రీనివా సరావు, సత్యనారాయణ, నారాయణ రావు, సదానందం,  కార్యాలయ ఇన్చార్జిలు జైపాల్, శ్రీనాథ్, శ్రీనివాసరావు. సాంస్కృతిక విభాగం శశికళ, ఎండీ రఫీక్, శ్రీవాణి, రామచంద్ర రెడ్డి. కార్యవర్గ సభ్యును నియమించారు.