15 April, 2026 | 12:34 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలి

04-12-2025 10:47 PM

అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి..

రేగోడు: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుపుకోవాలని అల్లాదుర్గం సీఐ రేణుక రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం రేగోడు మండలంలోని దోసపల్లి, గజ్వాడ, ఆర్ ఇటిక్యాల, రేగోడు గ్రామాలను సందర్శించిన అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ఎలక్షన్లను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఆమె గ్రామస్తులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేగోడు ఎస్ఐ పోచయ్య, ఏఎస్ఐ పెంటప్ప, పోలీస్ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.