21 March, 2026 | 1:04 PM

Breaking News

'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •   నవోదయకు ఎంపికైన పోకల తనుష్   •   3 ట్రిలియన్ ఎకానమీ దిశగా ప్రణాళికలు!   •   అందరికీ అన్నీ.. రాష్ట్ర బడ్జెట్ 2026-27   •  

బస్తీ బాటలో విద్యుత్ మరమ్మతులు

07-01-2026 12:21 AM

మేడ్చల్ అర్బన్, జనవరి 6 (విజయక్రాంతి):గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మేడ్చల్ సర్కిల్ ప్రాంతంలో గల గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పట్టణంలో బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా విద్యుత్ అధికారులు విద్యుత్ మరమ్మత్తులను చేపట్టడం జరిగిందని విద్యుత్ రూరల్ ఎఈ కె విజయ్ కుమార్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్తి బాట కార్యక్రమంలో భాగంగా లక్ష్మీ నగర్,మహంకాళి కాలనీ ప్రాంతాలలో విద్యుత్ పోల్స్ షిఫ్టింగ్‌తో పాటు కొత్త పోల్స్, కేబుల్, వైర్ తదితర మరమత్తులను చేపట్టినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ బిజెపి మాజీ కౌన్సిలర్ దొడ్ల మల్లికార్జున్ ముదిరాజ్ తో పాటు విద్యుత్ అధికారులు ఏ కృష్ణ.లూథర్ సిబ్బంది పాల్గొన్నారు.