11 April, 2026 | 12:17 PM

Breaking News

రూ.10 కోట్ల మోసం— సింగర్‌ మంగ్లీపై కేసు నమోదు   •   సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •  

నిర్లక్ష్యపు నీడలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్లర్లు

28-07-2025 12:00 AM

బిచ్కుంద జులై 27  ః కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని శాంతాపూర్ గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం వెనకాల విద్యుత్ ట్రాన్స్ ఫార్లర్లు ప్రమాదకర స్థితిలో దర్శనమిస్తున్నాయి. తక్కువ ఎత్తులో విద్యుత్ ట్రాన్స్‌ఫార్లర్లు ఏర్పాటు చేయడంతో గతంలో గేదె విద్యుత్ ఘాతానికి గురైంది. మరిన్ని ప్రమాదాలు సంభవించక ముందే సంబం ధిత అధికారులు స్పందించి ట్రాన్స్ ఫార్మర్ల చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరారు.