calender_icon.png 20 August, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యమపాశాలపై విద్యుత్​ శాఖ యాక్షన్​

20-08-2025 01:18:51 AM

జనగామ,(విజయక్రాంతి): హైదరాబాద్​ రామంతాపూర్​లో విద్యుత్​ వైర్​ తెగి ఐదుగురు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. దీంతో విద్యుత్​ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. మంగళవారం జనగామ జిల్లాకేంద్రంలో కిందికి వేలాడుతూ ప్రమాదకరంగా ఉన్న తీగలను తొలగించారు. జనగామ విద్యుత్​ ఎస్​ఈ టి.వేణు మాధవ్ ఆదేశాలతో డీఈ లక్ష్మీనారాయణరెడ్డి ఆధ్వర్యంలో జనగామ టౌన్ 1 పరిధిలో కిందికి వేలాడుతున్న కేబుల్ టీవీ వైర్లు, ఇంటర్​నెట్​ తీగలను తొలగించారు.