calender_icon.png 30 July, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛత్తీస్‌గఢ్ సుక్మాలో ఎదురుకాల్పులు

30-07-2025 12:14:33 AM

మావోయిస్టు మృతి

చర్ల, జూలై 29: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెం దాడు. మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా భద్రతా బలగాలు అడవులను జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు గా యాలయ్యాయి.

అనంతరం మావోయిస్టుల పై ఎదురు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఒక మావోయిస్టు మృతి చెందినట్టు అధికారులు ధ్రువీకరించారు. గాలింపు చ ర్యలు కొనసాగుతున్నాయన్నారు. ఈ నెల 2 8 నుంచి ఆగస్టు 3 వరకు అమరవీరుల వారోత్సవాలకు పిలుపునివ్వడంతో బస్తర్‌పోలీసు బలగాలు అప్రమత్తమయ్యాయి.