7 November, 2025 | 9:16 AM
06-11-2025 12:00:00 AM
ములుగు, నవంబరు5 (విజయక్రాంతి): ములుగు మండలం దేవగిరి పట్టణం గ్రామానికి చెందిన కుందూరు వెంకటేశ్వర రెడ్డి,(65) పంట పొలం వద్ద వెళ్లగా పందులు దాడి చేయడంతో తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనేమృతిచెందారు.
07-11-2025