10 March, 2026 | 12:12 AM

అడవి పంది దాడిలో రైతు మృతి

06-11-2025 12:00 AM

ములుగు, నవంబరు5 (విజయక్రాంతి): ములుగు మండలం దేవగిరి పట్టణం గ్రామానికి చెందిన కుందూరు వెంకటేశ్వర రెడ్డి,(65) పంట పొలం వద్ద వెళ్లగా పందులు దాడి చేయడంతో తీవ్ర గాయాలై సంఘటన స్థలంలోనేమృతిచెందారు.