7 May, 2026 | 2:43 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపుపై రైతు సదస్సులు

10-11-2025 10:13 PM

పాక్స్ సీఈఓ నిమ్మల ఆంజనేయులు 

నకిరేకల్ (విజయక్రాంతి): ఈనెల 11 నుండి 15 వరకు శాలిగౌరారం మండల పరిధిలోని శాలిగౌరారం, ఆకారం, శాలిలింగోటం, అడ్లూరు, తిరుమలరాయినిగూడెం తదితర గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంపు పై సదస్సులు  ఏర్పాటు చేయనున్నట్టు పాక్స్ సీఈవో నిర్మల ఆంజనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గ్రామాల వారిగా రైతు సదస్సులు  నిర్వహించబడతాయని ఈ సదస్సులకు రైతులు అధిక సంఖ్యలో హాజరుకావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ తాళ్లూరి మురళి, మానిటింగ్ ఆఫీసర్(డిసీవో)డి నాగేశ్వరరావు, ప్యాక్స్ సీఈఓ నిమ్మల ఆంజనేయులు,పవన్, నరేందర్,రామకృష్ణ,సౌమ్య శృతి, శ్రవణ్ కుమార్,మాదాసు ఝాన్సీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొంటారని ఆయన తెలిపారు.