15 June, 2026 | 3:09 PM

Breaking News

మెట్రో నిధులను కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు: సీఎం రేవంత్   •   తెలంగాణపై కేంద్రం తీవ్రమైన వివక్ష.. కిషన్ రెడ్డిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు   •   పెద్దపల్లిలో కాంగ్రెస్ బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ తరగతులు   •   తెలంగాణ ఏర్పాటును ఏనాడూ జనసేన వ్యతిరేకించలేదు   •   ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి   •   మొదటి రోజున నూతనంగా చేరిన విద్యార్థులకు ఘనస్వాగతం   •   ప్రభుత్వ విద్యపై భరోసా.. కొడుకును ప్రభుత్వ పాఠశాలలో చేర్పించిన మచ్చుపేట సర్పంచ్   •   కర్కోటక కాంగ్రెస్ ప్రభుత్వం.. బెల్లంపల్లిలో కవిత హల్‌చల్‌   •   తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సబ్ కమిటీ సమావేశం   •   కార్మికుల దీక్షలకు స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలి   •  

మిత్రుడి కుటుంబానికి రూ.38,600 ఆర్థిక సహాయం

23-01-2026 12:00 AM

కేసముద్రం, జనవరి 22 (విజయక్రాంతి): కేసముద్రం పట్టణంలోని అమీనా పురంకు చెందిన బండి బాలరాజు ఇటీవల మృతి చెందడంతో, ఆయనతో కలిసి చదువుకున్న 199394 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థులు 38,600 రూపాయలను బాలరాజు కూతుళ్లు అనూష, శివాని, భార్య మంజులకు అందజేశారు. ఈ కార్యక్రమం లో పూర్వ విద్యార్థుల సంఘం ప్రచార కార్యదర్శి రామడుగు ధర్మచారి, ఎస్.కె. అఫ్జల్, కమటం స్వామి, రాము, వీరభద్రాచారి, కరుణాకర్, సుధాకర్, శంకర్, సామ్యేల్ తదిత రులు పాల్గొన్నారు.