15 July, 2026 | 2:30 PM

Breaking News

లవ్ మ్యాటర్ ఇంట్లో తెలుస్తుందనే భయం.. KGBVలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం   •   ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి   •   ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలి   •   గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకుల మృతి   •   ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మున్సిపల్ చైర్‌పర్సన్ పిలుపు   •   బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. ఇంట్లోనే వేముల దీక్ష   •  

రైతు సంక్షేమ భవనానికి ఆర్థిక సహాయం అందజేత

16-07-2025 02:51 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కొత్తపెల్లి మండలం(Kothapalli Mandal) మల్కాపూర్ గ్రామంలో జైకిసాన్ రైతు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించబడుతున్న రైతు సంక్షేమ సంఘ భవనానికి బుధవారం రోజున విశ్రాంత ఉపాధ్యాయులు, రాజరాజేశ్వరి లైన్స్ క్లబ్  అధ్యక్షులు, నరహరి లక్ష్మా రెడ్డి వారి తండ్రి కీర్తిశేషులు నరహరి రామ్ రెడ్డి జ్ఞాపకార్థం 25000 వేల రూపాయలు జై కిసాన్ రైతు సంక్షేమసంఘం అధ్యక్షులు గుంటపల్లి రవికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొత్త మహేష్, కోశాధికారి గంగాధర నరేష్ , గౌరవ అధ్యక్షులు గంగాధర లక్ష్మణ్ , మాజీ ఉపసర్పంచ్ కాంతాల జగన్ రెడ్డి, సభ్యులు కొత్త సంపత్, కొత్త కనకయ్య, కొత్త లింగమూర్తి, కొత్త మధు,పల్లాటి ప్రశాంత్, బొలబత్తిని శ్రీనివాస్, పల్లాటి జలంధర్, కుమ్మరి రామస్వామి,పండుగ కృష్ణ కుమార్ మరియు జాడి రాజు పాల్గొన్నారు