02-01-2026 09:27:45 PM
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల పట్టణకేంద్రానికి చెందిన గుంటోజు వెంకన్న చారి ఇటీవల గుండె నొప్పితో మృతి చెందడంతో శుక్రవారం 1995-96 పదవ తరగతి చదివిన స్నేహితులు మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి 26,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా స్నేహితుని కుటుంబ సభ్యులకు అండగా ఉంటూ ఎలాంటి సాయమైన చేయడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు.