12 March, 2026 | 10:06 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరి

15-10-2025 04:19 PM

మండల పశు వైద్య అధికారి డాక్టర్ అజయ్

చిట్యాల,(విజయక్రాంతి): పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరిగా వేయించాలని మండల పశు వైద్య అధికారి డాక్టర్ అజయ్ అన్నారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని గోపాలపురం గ్రామంలోని 250 పశువులకు ఉచితంగా గాలికుంటు టీకాలను వేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ చిట్యాల మండలంలోని అన్ని గ్రామాలలో ఉచిత గాలి కుంటు టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. కావున ఇట్టి కార్యక్రమాన్ని 3 నెలలు దాటిన అన్ని ఆవు,గేదె జాతి పశువులకు గాలికుంటు టీకాలు వేపించూకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో సహాయ సిబ్బంది కవిత, దివ్య, కరుణాకర్, సుజాత, గోపాలమిత్ర లక్ష్మణ్, పశుమిత్ర రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.