14 July, 2026 | 6:57 PM

Breaking News

విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •  

శ్మశానవాటికలో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన

16-09-2025 03:07 PM

రామచంద్రపురం: రామచంద్రపురం డివిజన్ శ్రీనివాస్ నగర్ కాలనీలోని ముస్లిం శ్మశానవాటికలో గతంలో భారీ వర్షాల కారణంగా కూలిపోయిన కాంపౌండ్ వాల్ పునర్నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. స్థానిక కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు బూరుగడ్డ పుష్పనగేష్ ఆధ్వర్యంలో సుమారు రూ.7 లక్షల వ్యయంతో కాంపౌండ్ వాల్ రేసింగ్, కొత్త నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మైనారిటీ సోదరులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. మైనారిటీ నాయకులు అబ్దుల్ ఘనీ, అబ్దుల్ గఫర్, అబ్దుల్ ఖదీర్, హబీబ్ జానీ, కిరోసిన్ హబీబ్, పీటర్ పాల్స్, అక్బర్, నయీమ్, అహ్మద్, అలీ బాబా, మొయినుద్దీన్, సామ్రాట్, శాంతమ్మ, శ్రీశైలం, ఇబ్రహీం, ఇర్ఫాన్, హన్మంతు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపనలో భాగమయ్యారు.