2 July, 2026 | 5:08 PM

Breaking News

పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరు పాటించాలి: ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు   •   చర్చలకు పిలిచి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు   •   వైద్యులు తమ వృత్తిని సేవా భావంతో నిర్వహించాలి   •   పర్మిట్ రూమ్‌లో షాకింగ్ ఘటన.. వేయించిన పల్లీల్లో బొద్దింక   •   పోలీస్ సిబ్బందికి రివార్డులు   •   ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం   •   ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •   అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •  

గబ్బా టెస్టు మ్యాచ్ డ్రా

18-12-2024 01:10 PM

బ్రిస్బేన్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టును డ్రాగా ముగించింది. రెండో ఇన్నింగ్స్ ఆసీస్ జట్టు 89 పరుగుల వద్ద తమ ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయడానికి ముందు ఆస్ట్రేలియా ఏడు వికెట్ల కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో భారత్‌కు 275 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. రన్ ఛేజింగ్ కు దిగిన భారత్ వికెట్ నష్టపోయకుండా (8) పరుగుల స్కోర్ ఉన్నప్పుడు వాన పడింది. వర్షం తగ్గకపోవడంతో మ్యాచును ముగిస్తున్నట్లు అంపైర్లు వెల్లడించారు. దీంతో గబ్బా టెస్టు డ్రాగా ముగిసింది. ఐదు టెస్టుల సిరీస్ లో చెరొక విజయంతో సిరీస్ 1-1తో సమం అయింది. నాలుగో టెట్లు మ్యాచు మెల్ బోర్న్ వేదికగా డిసెంబర్ 26 నుంచి ప్రారంభం కానుంది.