06-02-2026 01:20:30 AM
రేగోడు, ఫిబ్రవరి 5: మండలంలోని పోచారం గ్రామంలో సర్పంచ్ మఠం పణీత శివరాజ్ గ్రామ సమైక్య భవన నిర్మాణం కో సం కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ గ్రామ అభివృద్ధిలో భాగంగా గ్రామ స మైక్య భవనానికి భూమి పూజ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం సాయిలు, సి సి రాములు, వివో ఏలు శాంతమ్మ ,సం గీత, ఉప సర్పంచ్ పల్లె సాగర్, కార్యదర్శి వీ రేశం గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.