15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

శిల్పారామంలో హ్యాండీ క్రాఫ్ట్ మేళా

25-01-2026 12:00 AM

ఆకట్టున్న చిన్నారుల నృత్యాలు

శేరిలింగంపల్లి, జనవరి 24 (విజయక్రాంతి): శిల్పారామం మాదాపూర్‌లో ఛత్తీస్ గఢ్ గాంధీ శిల్ప బజార్ హ్యాండీక్రాఫ్ట్స్ మేళా సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా, శనివారం ప్రి యాంక వేముల రాధికా శిష్య బృందం కూచిపూడి నృత్యాలు ప్రత్యేకంగా నిలిచాయి. వీటిలో పుష్పాంజలి, శ్రీ గణపతిని, మూషిక, దేవి నీయతున్నాయి, రామ కోదండరామ, గంధము పూయరుగా, తులసీదళములతో రామచంద్రయ్య వంటి అంశాలను సింధు, శాన్వి, సాక్షి, శ్రీజ, అమేయ, మీను అనన్య మొదలైన కళాకారులు ప్రదర్శించారు. అనంతరం వేముల రాధికా శిష్య బృందం విగ్నేశ్వర కీర్తన.భామాకలాపం, శరణు సిద్ధి, దశావతర తరంగం, మామవతు శ్రీ సరస్వతి, శివ పంచాక్షరీ, శివ తరంగం, రామా యణ శబ్దం కృతిక, అనైనా, సాన్విక,కాత్యాయని, సహస్ర, అద్వికా మొదలైన వారు ప్రదర్శించి సందర్శకులను ఆకట్టుకున్నారు.