9 April, 2026 | 10:22 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

విజేతలుగా హర్షిత్, ప్రిశా

20-11-2024 12:00 AM

ముంబై: మహారాష్ట్ర స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో హర్షిత్ మహింకర్, ప్రిశా షాలు డబుల్ బొనాంజా సాధించారు. పురుషుల సింగిల్స్‌తో పాటు బాయ్స్ అండర్- 17 సింగిల్స్‌లో హర్షిత్ విజేతగా నిలవగా.. మహిళల సింగిల్స్‌తో పాటు గర్ల్స్ అండర్-17 విభాగంలో ప్రిశా షా టైటిల్స్ అందుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో హర్షిత్ 21-12, 21-17తో సోహమ్ పాఠక్‌ను ఓడించగా.. మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో ప్రిశా 21-18, 21-10తో దేవాన్షి షిండేను చిత్తు చేసింది.