10 May, 2026 | 12:38 PM

Breaking News

తమిళనాడు సీఎం విజయ్‌కి శుభాకాంక్షలు తెలిసిన సీఎం రేవంత్   •   తెలంగాణలో యథావిధిగా ఇంటర్మీడియట్ అడ్మిషన్స్   •   “మాతృ దినోత్సవం” సందర్భంగా అమ్మలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు   •   మైనర్ బాలికపై అత్యాచారం.. శ్రీలంక బౌద్ధ సన్యాసి అరెస్టు   •   తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం   •   రెండు దశాబ్దాల సేవలకు న్యాయం చేయాలి   •   శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీర్వాదాలతో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించాలి   •   నలుగురు నక్సలైట్లను అదుపులో తీసుకున్న పోలీసులు   •   మంత్రి పొంగులేటిని కలిసిన పువ్వాళ్ళ దుర్గాప్రసాద్   •   ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. మూడు నెలల్లోపే దరఖాస్తుల కొలిక్కి   •  

బహుమతుల ప్రదానం

26-01-2025 12:11 AM

ట్రోఫీ అందించిన వీహెచ్

హైదరాబాద్: ఆలిండియా 47వ రాజీవ్ గాంధీ టీ20 క్రికెట్ టోర్నీ(47th All India Rajiv Gandhi T20 Cricket Tournament) విజేతగా హైదరాబాద్ నిలిచింది. విజేతగా నిలిచిన హైదరాబాద్‌కు క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ వీ హనుమంతరావు(Cricket Federation of India Chairman V Hanumantha Rao) ట్రోఫీతో పాటు ప్రైజ్‌మనీ అందించారు. కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మాజీ క్రికెటర్ ఎమ్మెస్కే ప్రసాద్, శ్రీకాంత్ గౌడ్ , రజనీకాంత్, అవినాశ్ తదితరులున్నారు. మ్యాచ్‌లో హైదరాబాద్ 35 పరుగుల తేడాతో చెన్నైపై గెలుపొందింది.