15 March, 2026 | 7:54 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

గంజాయి కేసులో పరారీలో ఉన్న నిందితుడు అరెస్ట్

23-11-2025 10:18 PM

నాగర్‌కర్నూల్‌ (విజయక్రాంతి): గత నెల 26న నమోదైన గంజాయి కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఆకాష్ సింగ్‌ను నాగర్‌కర్నూల్ పోలీసులు ఆదివారం హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే 8 మందిని అరెస్ట్ చేయగా తాజాగా ధూల్‌పేట, మంగళ్‌హాట్‌కు చెందిన ఆకాష్ సింగ్‌ను నాగర్‌కర్నూల్‌కు తరలించి రిమాండ్‌కు పంపించినట్టు పోలీసులు తెలిపారు. సమావేశంలో ఎస్సై గోవర్ధన్ కానిస్టేబుల్ భీముడు ఉన్నారు.