23-11-2025 10:11:44 PM
నిజామాబాద్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో డీసీసీ అధ్యక్షులను ఎఐసిసి ప్రకటించిన విషయం తెలిసిందే. నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షులుగా కాటిపల్లి నగేష్ రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి తన నివాసంలో కాటిపల్లి నగేష్ రెడ్డిని శాలువా కప్పి సన్మానించారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, కార్యకర్తలకు అండగా ఉండాలని అన్నారు.