calender_icon.png 11 October, 2025 | 3:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇల్లందు - నర్సంపేట పల్లె వెలుగు బస్సు సర్వీస్ ప్రారంభం

11-10-2025 12:12:33 AM

ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లందు నుంచి నర్సంపేట వరకు పల్లె వెలుగు బస్సు సర్వీస్ ను కొత్తగూడెం, ఇల్లందు డిపో మేనేజర్ ఎస్.రాజ్యలక్ష్మి శుక్రవారం ప్రారంభించారు. ఈ సర్వీస్ ప్రతిరోజు రెండు ట్రిప్పులు తిరుగుతుందని ఉదయం 7:00 గంటలకు మరియు 11:45 నిమిషాలకు ఉంటుందన్నారు. ఇల్లందు, పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని డిపో మేనేజర్ తెలిపారు.