22 June, 2026 | 2:03 PM

Breaking News

డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •  

అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇల్లు

26-11-2025 06:47 PM

తానూర్ (విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల సాయం అందించడం జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ నేతలు పేర్కొన్నారు. బుధవారం మండలంలోని ఆయా గ్రామాల్లో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇండ్లను ఇందిరమ్మ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణంలో గల గాడికర్ ఆర్త సురేష్ ఇంటిని పరిశీలించారు. ఇతని యొక్క సొంత ఇల్లు కల ఇందిరమ్మ కాంగ్రెస్ ప్రభుత్వంలో నెరవేరుతున్నందున సంతోషంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యులు పి గోవిందరావు, జి ఆడోళ్ళు, ఎల్ జుబేదాబాయి, కే సుశీల బాయ్, నాయకులు సాయినాథ్, తదితరులు పాల్గొన్నారు.