15 April, 2026 | 12:58 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సిఐటియు జిల్లా కమిటీ సభ్యులుగా శ్రీనివాస్

26-11-2025 06:45 PM

మోతే: సిఐటియు జిల్లా కమిటీ సభ్యులుగా మంగళ దోస పాటి శ్రీనివాస్ ను ఎంపిక చేసినట్లు డి. శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. గడిచిన ఐదు సంవత్సరాల నుండి సిఐటియులో మండల కార్యదర్శిగా క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు  మండలంలోని కార్మిక సంఘం బలోపేతం చేస్తూ కార్మికుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేయడం జరుగుతుందని హమాలీ కార్మికులకు అండగా పెయింటింగ్ వర్కర్స్ లను ఐక్యం చేస్తూ కూలీ రెట్ల విషయంలో మధ్యాహ్నం భోజన ఏజెన్సీ ల సమస్యలు భవన నిర్మాణ కార్మికుల హక్కుల కోసం అలుపు ఎరుగని పోరాటం చేస్తూ మండలంలో సుమారు 350మంది కార్మికులను కూడగట్టి ప్రజా ఉద్యమాలలో భాగస్వామ్యం చేయడం జరిగిందని తెలిపారు. నాపై నమ్మకంతో నాకు అప్పగించిన ప్రతి కార్యక్రమం శక్తి వంచన లేకుండా పనిచేసి కార్మిక వర్గ ప్రయోజనాల కోసం పని చేస్తానని నా ఎన్నికకు సహకరించిన రాష్ట్ర జిల్లా నా యకులందరికీ కృతజ్ఞతలు చెప్పారు.