10 May, 2026 | 8:12 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

గంజాయి సాగుపై తండాల్లో తనిఖీలు.. సాగు చేస్తే కఠిన చర్యలు

16-08-2024 03:02 PM

కామారెడ్డి (విజయక్రాంతి): గంజాయి నిర్మూలనలో భాగంగా జిల్లా ఎస్పీ  ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పి శ్రీనివాసులు ఆధ్వర్యంలో శుక్రవారం గాంధారి మండలంలోని నేరేల్  తండా, చద్మల్ తండ, బీర్మల్ తండ, కొత్త బాది తండా, గుజ్జుల్ తండా, సోమారం తండా, గొల్లాడి తండాల లో గల పంట పొలాలలో మరియు అడవి భూములలో దాదాపు 100 మంది సిబ్బందితో తనిఖీలు చేయడం జరిగిందని .ఎవరైనా గంజాయి పండించిన, రవాణా చేసిన ఎవరి దగ్గరైనా ఉన్నా గాని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వగలరని, డీఎస్పీ శ్రీనివాసులు  తెలిపినారు. ఈ తనిఖీల్లో సదాశివనగర్ సిఐ  సంతోష్, ఎల్లారెడ్డి సీఐ రవీందర్ నాయక్, గాంధారి ఎస్సై ఆంజనేయులు, సదాశివ నగర్ ఎస్సై రంజిత్, జిల్లాలోని పలువురు ఎస్సైలు, ఆబ్కారి శాఖకు చెందిన సీఐ షాకీర్, ఎస్సై గంగాధర్, సిబ్బంది పాల్గొన్నారు.