26 May, 2026 | 5:33 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

కేజీబీవీ పాఠశాలలో అంతర్జాతీయ గర్ల్ చైల్డ్ డే

11-10-2025 04:47 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని సోఫీనగర్ కేజీబీవీ అర్బన్ పాఠశాలలో శనివారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. నిర్వాకులు శరత్ కుమార్ అంతర్జాతీయ బాలికల హక్కులపై అవగాహన కల్పించి బాలికల సంరక్షణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు. ఆర్థిక అక్షరాస్యత నేరాల నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అరిక రాజేశ్వర్ భూషణ్ జున్ను అనిల్ తదితరులు పాల్గొన్నారు.