15-08-2025 12:47:05 AM
నిర్మల్, ఆగస్టు 1౪ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో చేపల వేటకు వెళ్లిన మత్స్య కార్మికుడు సాయినాథ్ కు గురువారం 25 కేజీల మచ్చ చేప లభించినట్టు కార్మికుడు తెలిపారు. ఈ భారీ చేప ను వలవేయగా పట్టుబడినట్టు ఆయన తెలిపారు. దీని విక్రయించేందుకు మార్కెట్కు తరలించగా ప్రజలు ఆ చేపలు ఆసక్తిగా తిలకించినట్టు సాయినాథ్ తెలిపారు.