14 June, 2026 | 2:41 PM

Breaking News

జిల్లా పద్మశాలి సర్వసభ్య సమావేశానికి తరలి వెళ్లిన బాన్సువాడ పద్మశాలీలు   •   తుమ్మన్‌పేటకు బయలుదేరాం.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అండగా నిలుస్తాం   •   పటేల్ ప్రధాని కావాల్సింది: ఎంపీ లక్ష్మణ్   •   అధైర్య పడొద్దు.. రైతుల పండగ ప్రభుత్వం   •   వర్ష నష్ట ప్రాంతాలను పరిశీలించిన మంత్రి, ఎంపీ   •   శ్రీ ఉమామహేశ్వరంలో కలెక్టర్ ప్రత్యేక పూజలు   •   బంజీ జంప్ సిబ్బంది నిర్లక్ష్యం.. 21 ఏళ్ల యువతి మృతి   •   మహిళల టీ20 ప్రపంచకప్: నేడు భారత్-పాకిస్థాన్ మధ్య పోరు   •   ఇరాన్ తో శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక ప్రకటన   •   ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు బెల్లంపల్లి సమస్యలు   •  

విద్యార్థుల ప్రతిభ

17-04-2025 09:43 PM

మంచిర్యాల,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా నిర్వహించిన ఐఎన్టిఎస్ఓ పరీక్షలో పట్టణంలోని లక్ష్మీనగర్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించి బహుమతులు గెలుచుకున్నట్లు ప్రిన్సిపాల్ అయూబ్ తెలిపారు. హర్షిత్ రావు ట్యాబ్, జిడ్డిగి అక్షిత స్మార్ట్ వాచ్ గెలుచుకోగా 50 మంది విద్యార్థులు వివిధ బహుమతులు గెలుచుకున్నారన్నారు.  గురు వారం స్కూల్ లో జరిగిన అభినందన సభలో ఏజిఎం అరవింద్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త జయరాజ్ , కోఆర్డినేటర్లు నాగరాజు, జయశ్రీ, ఇంచార్జ్‌లు ప్రియాంక, అనగమత, నాసా ఇంచార్జ్ స్వాతి, ప్రియాంక  విద్యార్థులకు బహుమతులు, పతకాలు అందజేశారు.