15 July, 2026 | 4:51 PM

Breaking News

పెద్ద ఆత్మకూరు పల్లె దవాఖానను సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ   •   గ్రామాల అభివృద్దే కాంగ్రెస్ లక్ష్యం   •   కంచర్లకు అదనపు ఆర్టీసీ బస్సు ట్రిప్పు మంజూరు   •   93,101,104 BLO బ్లాక్ లను సందర్శించిన మాజీ జెడ్పిటిసి   •   క్రమశిక్షణ ఐక్యతకు నీడలు ఉపకరిస్తాయి: సిఐ డి.గురుస్వామి   •   టీజీవీపీ భిక్కనూర్ మండల కళాశాల కమిటీల నియామకం   •   కంటైనర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు, ప్రయాణికులు క్షేమం   •   సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం   •   యోగాతో మానసిక ప్రశాంతత ఆరోగ్యం   •   చొప్పరి సదానందం కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు సురేందర్   •  

కుక్కల దాడిలో 15 గొర్రె పిల్లలు మృతి

16-07-2025 10:21 AM

ఆదుకోవాలని రైతు ఎర్ర మల్లయ్య ఆవేదన 

రాజాపూర్ : రాజాపూర్ మండల పరిధిలోని కుచర్కల్ గ్రామ శివారులో మంగళవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఎర్ర మల్లయ్య కు చెందిన 15 గొర్రె పిల్లలు కుక్కల దాడిలో మృతి చెందినట్లు మల్లయ్య తెలిపారు. గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో గొర్రెలను మేపుతుండగా కుక్కలు దాడి చేసి 15 గొర్రె పిల్లలను మట్టు పెట్టాయని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తనను ఆదుకోవాలని ఈ సందర్భంగా రైతు ఎర్ర మల్లయ్య వేడుకుంటున్నాడు.