11 May, 2026 | 1:00 PM

Breaking News

బంగారం కొనుగోళ్లపై దేశప్రజలకు హెచ్చరించిన ప్రధాని మోదీ   •   చంబాలో లోయలో పడిన కారు: ఆరుగురు గుజరాత్‌ పర్యాటకులు మృతి   •   మేడ్చల్‌లో విషాదం: కౌకూర్ చెరువులో అన్నదమ్ముల మృతదేహాలు లభ్యం   •   అమ్మ ఒడి కార్యక్రమంలో గర్భిణీలకు వైద్య పరీక్షలు   •   ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు   •   కాఠ్మండు విమానాశ్రయంలో కలకలం—టర్కిష్ ఎయిర్‌లైన్స్ విమానం టైరులో మంటలు   •   యువ దంపతుల విషాదాంతం.. పుట్టింట్లో భార్య.. తట్టుకోలేక భర్త ఆత్మహత్య   •   National Technology Day: నూతన ఆవిష్కరణలకు ప్రజాప్రభుత్వం మద్దతు   •   తక్కెళ్ళపాడు పంచాయతీ ప్రహరీ గోడ పనులను ప్రారంభించిన సర్పంచ్   •   కంపెనీలకు అక్రమ నీటి దందా జోరు.. అధికారుల నిర్లక్ష్యం   •  

ఓటును సద్వినియోగం చేసుకుందాం!

09-05-2024 12:05 AM

ఎన్నికల రోజు అయిన 13వ తేదీని రాష్ట్ర ప్రభుత్వం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించింది. ప్రభుత్వరంగంలోని వారికేకాక ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకూ ఇది వర్తిస్తుందని ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రకటించారు. సెలవు దొరికింది కదా అని ఊరికే ఎంజాయ్ చేయడం మంచిది కాదు. దీనిని ఓటర్లు అందరూ సద్వినియోగపరచుకోవాలి. మన ఓటు ఎవరికి వేస్తామో మన ఇష్టం. కాకపోతే, వేయడం మాత్రం తప్పనిసరి అని అందరం గుర్తిద్దాం.

కరుణాకర్, తూప్రాన్