10 June, 2026 | 2:57 PM

Breaking News

సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •   భార్యను కాల్చి చంపిన భర్త   •   షార్ట్ సర్క్యూట్‌తో ఎస్‌బీఐ సేవలకు బ్రేక్..!   •  

277 ఎల్‌ఎల్‌ఎం సీట్లు కేటాయింపు

06-11-2025 01:59 AM

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాం తి): ఎల్‌ఎల్‌ఎం రెండో విడత సీట్లను అభ్యర్థులకు బుధవారం కేటాయించారు. 282 కన్వీనర్ కోటా సీట్లలో 277 సీట్లు కేటాయించామని, ఈనెల 7 వరకు సీట్లు పొందిన అభ్యర్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలని అధికారులు సూచించారు. ఫేజ్-1లో 915 మందికి సీట్లు కేటాయించగా అందులో 724 మంది ఇప్పటి వరకు కాలేజీల్లో రిపోర్టింగ్ చేశారని పేర్కొన్నారు.