15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవాన్ని విజయవంతం చేయండి

05-05-2025 12:29 AM

గూడూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, అంబేద్కర్ కమిటీ చైర్మన్ కత్తి స్వామి 

గూడూరు మే 4: (విజయక్రాంతి) ఈనెల పదో తేదీన గూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం విజయవంతం చేయాలని గూడూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంబేద్కర్ కమిటీ చైర్మన్ కత్తి స్వామి పిలుపునిచ్చారు.

ఆదివారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులు కుల సంఘాలు ఏర్పాటు చేసి  విలేకరుల సమావేశంలో అంబేద్కర్ కమిటీ చైర్మన్ కత్తి స్వామి మాట్లాడుతూ గూడూరు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారి వేం నరేందర్ రెడ్డి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ ఎంపీ బలరాం నాయక్ మానుకోట ఎమ్మెల్యే మురళి నాయక్ ఎమ్మెల్సీ శ్రీ పాల్ రెడ్డి బెల్లయ్య నాయక్ అతిరథ మహారధులు హాజరవుతున్నందున పెద్ద ఎత్తున గూడూరు మండల కేంద్రంలోని ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో హిందూ ఉత్సవ కమిటీ అధ్యక్షులు పింగిలి శ్రీనివాస్ నునావత్ రమేష్ నాయక్  సింగుడాల వీరస్వామి నూకల ఉపేందర్ లాకావత్ రామచంద్రనాయక్ గోపీనాథ్ హరీష్ శివ రామయ్య తదితరులు పాల్గొన్నారు