11-02-2025 12:00:00 AM
మునిపల్లి, ఫిబ్రవరి 10 : మల్లన్న స్వామి జాతర ఉత్సవాలు అంగరంగ వైభంగా జరిగాయి. సోమవారం మండలంలోని ఖమ్మం పల్లి గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి (శి వాలయం ) విగ్రహ ప్రతిష్టాపన, ధ్వజస్తంభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.