30 June, 2026 | 8:39 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

రత్నాపూర్ లో చెతి పంపును కబ్జా చేసిన ఘనుడు

07-08-2025 01:59 PM

రాంనగర్ లో బోరుక మొటర్ బిగించి తాళం వేయడంతో నీటికి ఇబ్బందులు పడుతున్న ప్రజలు

రామగిరి,(విజయక్రాంతి): మండలంలోని రత్నాపూర్(Ratnapur)లో చెతి పంపును కబ్జా చేశాడు ఓ ఘనుడు. గ్రామంలోని బంగారు పోచమ్మ వద్ద ప్రభుత్వం గతంలో చేతిపంపు వేయగా రాంనగర్ లోని అబోరు కమొటర్ బిగించి తాళం వేయడం తో గురువారం పోచమ్మ దేవాలయానికి వచ్చిన భక్తులు కాళ్లు,  చేతులు కడుక్కునేందుకు బోర్ వద్దకు రాగా తాళం వేసి ఉండడంతో అవ్వక్కయ్యారు. ప్రభుత్వ బోరుకు రాంనగర్ కు చెందిన వారు మోటార్ బిగించి అక్రమంగా తాళవేసుకొని పోయారని, దీంతో దేవాలయానికి వచ్చిన భక్తులు ప్రజలు నీటికి ఇబ్బందులు పడుతున్నారని, గ్రామానికి చెందిన పెద్దమనిషి కండె కిష్టయ్య తెలిపారు. వెంటనే పంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్ అధికారులు అక్రమంగా బోర్ ను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.