15 April, 2026 | 12:55 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రేపు అచ్చంపేటలో చెంచు సామూహిక వివాహాలు

25-10-2025 06:39 PM

హాజరుకానున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 

అచ్చంపేట: రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆదివారం అచ్చంపేటలో పర్యటించనున్నారు. వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించే చెంచు సామూహిక వివాహా కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గవర్నర్ పర్యటన సందర్భంగా అన్ని ఏర్పాట్లను చేపట్టామని అధికారులు వెల్లడించారు. పట్టణంలోని చంద్రారెడ్డి గార్డెన్ ఫంక్షన్ హాల్లో  సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని వనవాసి కళ్యాణ పరిషత్ రాష్ట్ర ప్రెసిడెంట్ కాట్రాజ్ వెంకటయ్య, జిల్లా అధ్యక్షుడు ఉడుతనూరు లింగయ్య, ఉపాధ్యక్షులు గట్టు అశోక్ రెడ్డి, మహిళా ప్రముఖ గుర్రం శంకులత తెలిపారు.