18 July, 2026 | 1:24 PM

Breaking News

Skyroot Vikram-1: స్కైరూట్ విజయం.. దేశయువతకు స్ఫూర్తి   •   సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

దైవానుగ్రహం అందరిపై ఉండాలి

25-09-2025 12:41 AM

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ 

మహబూబ్ నగర్, సెప్టెంబర్ 24 (విజయక్రాంతి): దైవ అనుగ్రహం అందరి పై ఉండాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని చిన్నదార్పల్లి గ్రామంలో దసరా పండుగ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన దుర్గామాత అ మ్మవారికి మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులకు ప్రసాదం అందించారు. ఈ కార్యక్రమంలోముడా మాజీ చైర్మన్ గంజి వెంకన్న, పార్టీ పట్టాణ అధ్యక్షులు శివరాజ్, మాజీ కౌన్సిలర్ అనంత రెడ్డి, సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.