26 April, 2026 | 8:51 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మాంసం మూసివేయాలి

30-09-2025 04:41 PM

తాండూరు: అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాల దుకాణాలు మూసివేయాలని మాంసం వ్యాపారులకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ రోజున మాంసం తెరిచి వ్యాపారం చేస్తే కఠిన చర్యలతో పాటు లైసెన్సులు రద్దు చేసి భారీ జరిమానాలు విధిస్తామని మున్సిపల్ అధికారులు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.