22 June, 2026 | 2:36 PM

Breaking News

డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •  

అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున మాంసం మూసివేయాలి

30-09-2025 04:41 PM

తాండూరు: అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాల దుకాణాలు మూసివేయాలని మాంసం వ్యాపారులకు మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఆ రోజున మాంసం తెరిచి వ్యాపారం చేస్తే కఠిన చర్యలతో పాటు లైసెన్సులు రద్దు చేసి భారీ జరిమానాలు విధిస్తామని మున్సిపల్ అధికారులు జారీ చేసిన నోటీసులో పేర్కొన్నారు.