5 March, 2026 | 11:50 AM

నాగపళ్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో మంత్రి అడ్లూరి ప్రత్యేక పూజలు

05-03-2026 12:54 AM

ధర్మపురి, మార్చి 4 (విజయక్రాంతి): వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట గ్రామంలోని నాగపల్లి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.