13 April, 2026 | 1:53 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

క్యాబినెట్ భేటీకి మంత్రి కొండా సురేఖ దూరం

17-10-2025 01:06 AM
  1. సురేఖ ఎపిసోడ్ టికప్పులో తుఫాన్ 
  2. మంత్రి పొంగులేటి 

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాం తి): రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ దూరంగా ఉన్నారు. నాలుగైదు రోజులుగా మేడారం ఆయల అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో మంత్రి పొంగులేటిపై అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిం దే. గురువారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి, పీపీసీ అధ్యక్షుడు  మహేశ్ గౌడ్‌తోనూ మంత్రి సురేఖ భేటీ అయ్యారు. అయితే క్యాబినెట్ సమావేశానికి సురేఖ హాజరుకాలేదు. ఈ విషయంపై మీడియా ప్రశ్నించగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పందిస్తూ  కొండా సురేఖ ఎపిసోడ్ టీ కప్పులో తుఫాన్ అని, కొందరు మాత్రం ఈ ఎపిసోడ్‌ను సముద్రంలో తుఫానులా సృష్టించారని వ్యాఖ్యానించారు.