8 March, 2026 | 3:41 PM

Breaking News

ఆన్‌లైన్ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభించనున్న మంత్రులు   •   ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ సమీక్ష   •   అదుపుతప్పి కారు బోల్తా… చిన్నారితో సహా ఐదుగురికి స్వల్ప గాయాలు   •   జంగంపల్లిలో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు సన్మానం   •   కాచపూర్ ఆర్టీసీ బస్టాండ్ శుభ్రత కార్యక్రమం   •   ముగ్గురు చిన్నారులను చిదిమేసిన తండ్రి అరెస్ట్   •   క్యాన్సర్‌ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం   •   మహిళలకు భద్రత, గౌరవం ఎంతో ముఖ్యo   •   6000 క్యూసెక్కుల ప్రవాహం 1200 క్యూసెక్కులకు పడిపోతుంది   •   రోడ్లపై వ్యాపారాలు వద్దు... ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దు   •  

యాదిరెడ్డిపల్లి పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత

11-12-2025 02:30 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఇరు రాజకీయ పార్టీల కార్యకర్తల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ లోకి ప్రవేశించిన ఒక వ్యక్తి తమ అభ్యర్థికి ఓటు వేయాలని సైగ చేసినట్లు స్థానికులు ఆరోపించడంతో పరిస్థితి గొడవకు దారితీసింది.  ఈ ఘటనతో ఇరు వర్గాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం, తోపులాట జరిగింది. సమస్య పెరగకుండా పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఇరు గుంపులను చెదరగొట్టారు.