15 April, 2026 | 12:54 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

మిషన్ భగీరథ పైపులైన్ లీక్

03-05-2025 12:00 AM

మునిపల్లి, మే 2 :మండల కేంద్రమైన మునిపల్లి గ్రామ శివారులో మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ లీక్ కావడంతో నీరంతా సమీప పొలాల్లోకి వృధాగా పారింది. దీంతో ఆ ప్రాంతమంతా వరద నీరులా పారింది. అయితే ఈ ప్రాంతం గుండా వెళ్లే ప్రయాణీకులు ఎవరు కూడా పట్టించుకోక పోవడంతో నీరంతా వృద్ధా పోయింది. ఇప్పటికైనా మిషన్ భగీరథ పైపు లీక్ అయి నీరు వృధా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలుకోరుతున్నారు.