23 May, 2026 | 2:28 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

రాజకీయాలు మాని మోటార్లు ఆన్ చేయాలి: హరీష్ రావు

20-08-2025 06:50 PM

హైదరాబాద్: సిద్దిపేట జిల్లాలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టు(Ranganayaka Sagar Project)ను మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు(BRS MLA Harish Rao) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని అన్నారు. ప్రాజెక్టు సాక్షిగా మాట్లాడుకుందాం రండి.. ఎవరు వస్తారో చెప్పాలని పేర్కొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో 213 టీఎంసీల నీళ్లు ఉపయోగించుకోవాట్లేదని.. ఎల్లంపల్లి వద్ద 5 లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోతుందని అన్నారు. రాజకీయాలు మాని అన్ని మోటార్లు ఆన్ చేయాలన్నారు.