calender_icon.png 16 August, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి

16-08-2025 08:49:05 PM

నూతనకల్(విజయక్రాంతి): మండల పరిధిలోని గుండ్ల సింగారం గ్రామానికి చెందిన కట్ట సత్తిరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందగా మృతిని కుటుంబాన్ని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంట కండ్ల జగదీశ్ రెడ్డి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.