16 March, 2026 | 2:59 PM

Breaking News

అసెంబ్లీ ఆవరణలో 'తెలంగాణ తల్లి' విగ్రహావిష్కరణ   •   మార్చి 31 లోపు చెల్లిస్తే 90% వడ్డీ మాఫీ — జీహెచ్ఎంసీ ఓటీఎస్ స్కీమ్ అవకాశం వదులుకోకండి!   •   సినీఇండస్ట్రీలోనే డ్రగ్స్ మూలాలెక్కువ.. ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   గవర్నర్ ప్రసంగం చిత్తు కాగితమే — హామీలు మోసం, రైతులకు అన్యాయం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి!   •   తీర్పు అనుకూలంగా ఇస్తే న్యాయం.. లేకుంటే అన్యాయమా?   •   గండిపేటలో విషాదం.. చేపల వేటకు వెళ్లి ముగ్గురు జలసమాధి   •   తండాలకు ప్రగతి వెలుగులు నా లక్ష్యం   •   పశువులకు గాలికుంటు నిరోధిక టీకాలను వేయించాలి   •   సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన సర్పంచ్, వార్డు సభ్యులు   •   ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి   •  

అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

10-10-2025 11:03 PM

కోదాడ: జిల్లా గ్రంధాలయం, షాదీ ఖానా, ఇరిగేషన్ డివిజన్ కార్యాలయం తదితర అభివృధి పనుల పై సంబంధిత అధికారులతో శుక్రవారం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కోదాడలో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బిల్డింగ్ ల ప్లాన్లు & డ్రాయింగ్ మ్యాప్ లను పరిశీలించారు. కోదాడ నివాసం వద్ద  ఏర్పాటు చేస్తున్న  సమావేశం మందిరం పనులను పరిశీలించారు.

కోదాడ లో బెస్ట్ అవైల బుల్ స్కీమ్ క్రింద చదువుతున్న విద్యార్థుల ను స్కూల్ కి రానివ్వటం లేదని బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కోదాడ లో తారా టీ స్టాల్ రెండవ బ్రాంచ్  ప్రారంభోత్సవానికి కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిని తార టీ స్టాల్ యజమాని ఆహ్వానించారు. పీసీసీ డెలిగేట్ లక్ష్మీనారాయణరెడ్డి, గ్రంథాలయం చైర్మన్ వంగవేటి రామారావు, కమిషనర్ రమాదేవి, అధికారులు పాల్గొన్నారు.