26 April, 2026 | 5:16 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

మోడర్న్ డైరీ పార్లర్ ప్రారంభోత్సవం

27-07-2025 06:16 PM

ప్రారంభించిన తుంగతుర్తి రవి..

మేడిపల్లి: పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బిఎస్ఎన్ఎల్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన మోడర్న్ డైరీ పార్లర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిథిగా కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి(Congress Party President Thungathurthi Ravi) హాజరై పార్లర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పాల ఉత్పత్తులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని. నాణ్యమైన పాలు, పాల ఉత్పత్తులు అందుబాటులోకి రావడం ఆరోగ్యకరమని, సమాజానికి బలాన్ని ఇస్తాయని, చిన్న స్థాయి వ్యాపారాలు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడమే కాక, ఆర్థికంగా స్థానిక యువతను ప్రోత్సహిస్తూ, చిన్న వ్యాపారాల ద్వారా సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మోహన్ కుమార్, మహేష్, మల్లేష్, తిరుమలేష్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.