02-06-2025 02:30:51 AM
మహబూబ్ నగర్ జూన్ 1 (విజయ క్రాంతి) : విద్యార్థులు మార్షల్ ఆరట్స్లో రాణించాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. కింగ్ షోటోకాన్ ఆధ్వర్యంలో పట్టణంలోని షాసా బ్ గుట్టలోని అల్ నూర్ స్కూల్ లో 27వ వేసవి ఉచిత కరాటే శిక్షణ ముగింపు కార్యక్ర మం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిఎస్పి హాజరై శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రజలను చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది ఉచిత శి క్షణ శిబిరం నిర్వహించి విద్యార్థులకు మార్షల్ ఆరట్స్ నేర్పడం విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో ప్రతిభ కనబరిచి సత్తా చాటే విధంగా శిక్షణ ఇస్తున్న మాస్టర్ జహంగీర్ భాషా ఖాద్రి ని అభినందించారు. కార్యక్రమంలో కింగ్ షోటో కాన్ ఫౌండర్ జహంగీర్ పాష ఖాద్రీ, వైస్ చైర్మన్ చెన్న వీరయ్య తదితరులు పాల్గొన్నారు.