29 July, 2026 | 9:13 PM

Breaking News

సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •   నెమ్లి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పోచారం ప్రత్యేక పూజలు   •   నవ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో రెయిన్ జాకెట్స్ పంపిణీ   •   రోడ్డు దాటుతుండగా కారు ఢీకొని వృద్ధురాలి మృతి   •   భూ సర్వే పారదర్శకంగా నిర్వహిస్తాం   •   జిల్లాలో సర్ ప్రక్రియ 98 శాతం పూర్తి   •   వేద వ్యాసునీ జయంతి ఉత్సవాలు   •   బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో సంత్ శిరోమణి శ్రీ రవిదాస్ మహారాజ్ 650వ జయంతి వేడుకలు   •  

గణేషుడికి తీరొక్క ప్రసాదాలు

03-09-2025 01:21 AM

మంచిర్యాల,(విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని రాంనగర్ లో ‘మన పార్వతీ పుత్ర గణేషుడి’కి భక్తులు తీరొక్క ప్రసాదాలు సమర్పించారు. గుండేటి అనసూర్య అనే భక్తురాలు ఒక్కరే ఏకంగా 55 రకాల ప్రసాదాలను సమర్పించి దేవుడి మీద తనకు ఉన్న భక్తిని చాటుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు, మహిళలతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భక్త మండలి అధ్యక్షుడు సిరిపురం గణపతి, కోశాధికారి బోడకుంట నవీన్ కుమార్, ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి హరిప్రసాద్, ప్రధాన కార్యదర్శి చంద్రగిరి హరి, గౌరవాధ్యక్షుడు చిటూరి పాపారావు, ప్రచార కార్యదర్శి మారం రఘు, సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.