2 July, 2026 | 5:10 PM

Breaking News

ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   పారిశుధ్యం అప్రమత్తంగా ఉండాలి   •   పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరు పాటించాలి: ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు   •   చర్చలకు పిలిచి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు   •   వైద్యులు తమ వృత్తిని సేవా భావంతో నిర్వహించాలి   •   పర్మిట్ రూమ్‌లో షాకింగ్ ఘటన.. వేయించిన పల్లీల్లో బొద్దింక   •   పోలీస్ సిబ్బందికి రివార్డులు   •   ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం   •   ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •  

చలివేంద్రం ప్రారంభం

01-05-2025 12:23 AM

మహబూబ్ నగర్ టౌన్ ఏప్రిల్ 30 : బాటసారులకు భరోసా కల్పించేలా  తాగునీరు అందుబాటులో ఉంచేందుకు చలివేం ద్రం ఏర్పాటు చేసినట్లు పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు యెన్మాండ్ గండ్ల రమేష్ చారి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని స్వర్ణక్కర సంఘం ఆధ్వర్యంలో చలివేం ద్రము ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘం సభ్యులు ఉన్నారు.