16 April, 2026 | 11:23 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పాయం స్వాతి నామినేషన్ దాఖలు

04-12-2025 06:39 PM

- హాజరైన ఎమ్మెల్యే కోరం కనకయ్య..

ఇల్లెందు (విజయక్రాంతి): ఇల్లందు మండలం బాలాజీనగర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పాయం స్వాతి, ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, బాలాజీ నగర్ ఇంచార్జ్ మడుగు సాంబమూర్తి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల రాము, మండల ప్రెసిడెంట్ పులి సైదులు, హరిహర క్షేత్రం చైర్మన్ గాందే సదానందం, వాసం రాములమ్మ, బాల సత్యనారాయణ చిల్లా శ్రీనివాస్, ఏల్లయ్య తదితరులు ఉన్నారు.